బాలుడ్ని గొలుసులతో గుమ్మంకు కట్టి ఊరికి వెళ్ళిన వైనం
- June 16, 2016
సౌదీ అరేబియా లో ప్రార్థనల కొరకు మసీదులకు వెళ్ళి తిరిగివచ్చిన నివాసితులు ఒక భవనం యొక్క గుమ్మానికి బంధించబడి ఉన్న రెండేళ్ల బాలుడుని కనుగొని నిర్ఘాంతపోయారు.
దక్షిణ జజాన్ ప్రాంతంలో పలు గంటలు తలుపునకు బంధించబడిన బాలుడిని చూసిన నివాసితులు వైద్య పరీక్ష కోసం బిడ్డను తీసుకొని ఆసుపత్రికి వెళ్ళి ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశారు..
పిల్లవాని బంధువులు దూరంగా వెళ్ళె ముందు బిస్కెట్లు మరియు పండ్ల బాలుని సమీపంలో ఉంచి..ఆ తర్వాత ఇనుప గొలుసుతో బంధించి వెలుపలికి వెళ్ళారు సోమవారం బాలుడ్ని విడిచి వెలుపలకు బంధువుల కోసం పోలీసులు శోధిస్తున్నారు . ఆ బంధించిన బాలుడిని పిల్లల సంరక్షణ కేంద్రానికి పంపించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







