వాహనదారులకు గుడ్ న్యూస్..అవెన్యూ మాల్ వంతెన ప్రారంభం..!
- August 09, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్.. అవెన్యూస్ మాల్ రోడ్ ప్రాజెక్ట్ రెండవ దశను ప్రారంభించింది. ఇందులో జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్కు వెళ్లే ఎగ్జిట్ మరియు సాల్మియా వైపు వెళ్లే రోడ్స్ ఉన్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇంజి అహ్మద్ అల్-సలేహ్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో..ముఖ్యంగా ఎక్స్ప్రెస్వే నెట్వర్క్ను అనుసంధానించే ప్రధాన రహదారుల్లో రహదారి ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగిందని అహ్మద్ అల్-సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!