వాహనదారులకు గుడ్ న్యూస్..అవెన్యూ మాల్ వంతెన ప్రారంభం..!
- August 09, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్.. అవెన్యూస్ మాల్ రోడ్ ప్రాజెక్ట్ రెండవ దశను ప్రారంభించింది. ఇందులో జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్కు వెళ్లే ఎగ్జిట్ మరియు సాల్మియా వైపు వెళ్లే రోడ్స్ ఉన్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇంజి అహ్మద్ అల్-సలేహ్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో..ముఖ్యంగా ఎక్స్ప్రెస్వే నెట్వర్క్ను అనుసంధానించే ప్రధాన రహదారుల్లో రహదారి ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగిందని అహ్మద్ అల్-సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









