వాహనదారులకు గుడ్ న్యూస్..అవెన్యూ మాల్ వంతెన ప్రారంభం..!
- August 09, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్.. అవెన్యూస్ మాల్ రోడ్ ప్రాజెక్ట్ రెండవ దశను ప్రారంభించింది. ఇందులో జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్కు వెళ్లే ఎగ్జిట్ మరియు సాల్మియా వైపు వెళ్లే రోడ్స్ ఉన్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇంజి అహ్మద్ అల్-సలేహ్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో..ముఖ్యంగా ఎక్స్ప్రెస్వే నెట్వర్క్ను అనుసంధానించే ప్రధాన రహదారుల్లో రహదారి ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగిందని అహ్మద్ అల్-సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







