వాహనదారులకు గుడ్ న్యూస్..అవెన్యూ మాల్ వంతెన ప్రారంభం..!
- August 09, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్.. అవెన్యూస్ మాల్ రోడ్ ప్రాజెక్ట్ రెండవ దశను ప్రారంభించింది. ఇందులో జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్కు వెళ్లే ఎగ్జిట్ మరియు సాల్మియా వైపు వెళ్లే రోడ్స్ ఉన్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇంజి అహ్మద్ అల్-సలేహ్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో..ముఖ్యంగా ఎక్స్ప్రెస్వే నెట్వర్క్ను అనుసంధానించే ప్రధాన రహదారుల్లో రహదారి ప్రాజెక్టులను త్వరగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగిందని అహ్మద్ అల్-సలేహ్ చెప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్









