బిజినెస్ బే హత్య కేసు..యువకుడికి జీవిత ఖైదు..5 మంది విడుదల
- August 09, 2024
దుబాయ్: బిజినెస్ బే హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు పడగా,మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మే 2023లో బిజినెస్ బే ఏరియాలో జరిగిన హత్యలో తమ 19 ఏళ్ల స్వదేశీయుడికి సహాయం చేయడం మరియు ప్రోత్సహించడం వంటి నేరారోపణలను తోసిపుచ్చిన దుబాయ్ అప్పీల్ కోర్ట్.. ఐదుగురు ఇజ్రాయెలీలను నిర్దోషులుగా ప్రకటించింది. షిషా కేఫ్ వెలుపల 33 ఏళ్ల ఇజ్రాయెల్ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జనవరిలో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 33 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన
కేసులో యువకుడిని దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించారు. మరోవైపు మరో ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. శిక్షలు అనుభవించిన తర్వాత ఆ ఆరుగురిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.హత్య జరిగిన 24 గంటల లోపే దుబాయ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







