బిజినెస్ బే హత్య కేసు..యువకుడికి జీవిత ఖైదు..5 మంది విడుదల
- August 09, 2024
దుబాయ్: బిజినెస్ బే హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు పడగా,మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మే 2023లో బిజినెస్ బే ఏరియాలో జరిగిన హత్యలో తమ 19 ఏళ్ల స్వదేశీయుడికి సహాయం చేయడం మరియు ప్రోత్సహించడం వంటి నేరారోపణలను తోసిపుచ్చిన దుబాయ్ అప్పీల్ కోర్ట్.. ఐదుగురు ఇజ్రాయెలీలను నిర్దోషులుగా ప్రకటించింది. షిషా కేఫ్ వెలుపల 33 ఏళ్ల ఇజ్రాయెల్ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జనవరిలో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 33 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన
కేసులో యువకుడిని దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించారు. మరోవైపు మరో ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. శిక్షలు అనుభవించిన తర్వాత ఆ ఆరుగురిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.హత్య జరిగిన 24 గంటల లోపే దుబాయ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!