TTD ప్రాణదాన ట్రస్ట్కు రూ.21కోట్ల భారీ విరాళం..
- August 11, 2024
తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్కు చెందిన రాజిందర్ గుప్తా ఆదివారం (ఆగస్టు 11) ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.21 కోట్లను టీటీడీకి విరాళంగా అందించారు.ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి.వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









