TTD ప్రాణదాన ట్రస్ట్కు రూ.21కోట్ల భారీ విరాళం..
- August 11, 2024
తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్కు చెందిన రాజిందర్ గుప్తా ఆదివారం (ఆగస్టు 11) ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.21 కోట్లను టీటీడీకి విరాళంగా అందించారు.ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి.వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









