ధోఫర్ గ్యాస్ అవసరాలకు కొత్త పైప్లైన్ ప్రాజెక్ట్
- August 14, 2024
మస్కట్: ఆగస్టు 26న ధోఫర్ గవర్నరేట్లో కొత్త 208 కి.మీ గ్యాస్ పైప్లైన్ 'సాయిబ్ ప్రాజెక్ట్'ను OQ గ్యాస్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. మస్కట్లోని డబ్ల్యూ హోటల్లో సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక వృద్ధి ప్రాజెక్ట్ ధోఫర్ గవర్నరేట్లో గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి అనుగుణంగా సహజ వాయువు కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ ప్రాజెక్ట్ పరిష్కరిస్తుందన్నారు. ఫలితంగా, గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యం 10 నుండి 60% పెరుగుతుంది. రోజుకు 16 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!