ధోఫర్ గ్యాస్ అవసరాలకు కొత్త పైప్లైన్ ప్రాజెక్ట్
- August 14, 2024
మస్కట్: ఆగస్టు 26న ధోఫర్ గవర్నరేట్లో కొత్త 208 కి.మీ గ్యాస్ పైప్లైన్ 'సాయిబ్ ప్రాజెక్ట్'ను OQ గ్యాస్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. మస్కట్లోని డబ్ల్యూ హోటల్లో సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక వృద్ధి ప్రాజెక్ట్ ధోఫర్ గవర్నరేట్లో గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి అనుగుణంగా సహజ వాయువు కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ ప్రాజెక్ట్ పరిష్కరిస్తుందన్నారు. ఫలితంగా, గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యం 10 నుండి 60% పెరుగుతుంది. రోజుకు 16 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







