ధోఫర్ గ్యాస్ అవసరాలకు కొత్త పైప్లైన్ ప్రాజెక్ట్
- August 14, 2024
మస్కట్: ఆగస్టు 26న ధోఫర్ గవర్నరేట్లో కొత్త 208 కి.మీ గ్యాస్ పైప్లైన్ 'సాయిబ్ ప్రాజెక్ట్'ను OQ గ్యాస్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. మస్కట్లోని డబ్ల్యూ హోటల్లో సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక వృద్ధి ప్రాజెక్ట్ ధోఫర్ గవర్నరేట్లో గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి అనుగుణంగా సహజ వాయువు కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ ప్రాజెక్ట్ పరిష్కరిస్తుందన్నారు. ఫలితంగా, గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యం 10 నుండి 60% పెరుగుతుంది. రోజుకు 16 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







