ధోఫర్ గ్యాస్ అవసరాలకు కొత్త పైప్లైన్ ప్రాజెక్ట్
- August 14, 2024
మస్కట్: ఆగస్టు 26న ధోఫర్ గవర్నరేట్లో కొత్త 208 కి.మీ గ్యాస్ పైప్లైన్ 'సాయిబ్ ప్రాజెక్ట్'ను OQ గ్యాస్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. మస్కట్లోని డబ్ల్యూ హోటల్లో సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక వృద్ధి ప్రాజెక్ట్ ధోఫర్ గవర్నరేట్లో గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా పెరుగుదల, పట్టణాభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధికి అనుగుణంగా సహజ వాయువు కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ ప్రాజెక్ట్ పరిష్కరిస్తుందన్నారు. ఫలితంగా, గ్యాస్ నెట్వర్క్ సామర్థ్యం 10 నుండి 60% పెరుగుతుంది. రోజుకు 16 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా