భారత రాయబార కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
- August 15, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ విభజన కాలం నాటి సంఘటనలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 14 విభజన దినోత్సవం కు సంబంధించిన ఫోటో ప్రదర్శనను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన మరియు నిరాశ్రయులైన వారికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!