భారత రాయబార కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

- August 15, 2024 , by Maagulf
భారత రాయబార కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  దేశ విభజన కాలం నాటి సంఘటనలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.  ఆగస్టు 14 విభజన  దినోత్సవం కు సంబంధించిన ఫోటో ప్రదర్శనను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన మరియు నిరాశ్రయులైన వారికి నివాళులర్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com