భారత రాయబార కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
- August 15, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ విభజన కాలం నాటి సంఘటనలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 14 విభజన దినోత్సవం కు సంబంధించిన ఫోటో ప్రదర్శనను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన మరియు నిరాశ్రయులైన వారికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









