భారత రాయబార కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
- August 15, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ విభజన కాలం నాటి సంఘటనలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 14 విభజన దినోత్సవం కు సంబంధించిన ఫోటో ప్రదర్శనను భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన మరియు నిరాశ్రయులైన వారికి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









