ఉత్తర అల్ బటినాలో ముగ్గురి హత్య.. నిందితుడు అరెస్ట్..!
- August 16, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో అరబ్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) ప్రకటించారు. ఇదే కేసులో తాజాగా హత్యకు సంబంధించి ఉత్తర అల్ బతినాలో ఒక పౌరుడిని అరెస్టు చేసిన మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి అవుతున్నట్టు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!