కువైట్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..!

- August 19, 2024 , by Maagulf
కువైట్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..!

కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో కువైట్‌లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కువైట్ పర్యటనను పూర్తి చేసిన తర్వాత, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా, భారత మంత్రి నరేంద్ర మోదీ రాబోయే కువైట్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖాలీద్ అల్-హమద్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాలతో నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com