కువైట్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..!
- August 19, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో కువైట్లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కువైట్ పర్యటనను పూర్తి చేసిన తర్వాత, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా, భారత మంత్రి నరేంద్ర మోదీ రాబోయే కువైట్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖాలీద్ అల్-హమద్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాలతో నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









