ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టిన రియాద్ విమానాశ్రయం..!
- August 23, 2024
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KKIA) జులై చివరి, ఆగస్టు 2024 ప్రారంభంలో దాని అత్యధిక ప్రయాణీకుల ట్రాఫిక్ రికార్డ్ను బద్దలుకొట్టింది. జూలై 2024లో విమానాశ్రయం 3.5 మిలియన్ల ప్రయాణీకులను హ్యాండిల్ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది జూన్లో 3.1 మిలియన్ల ప్రయాణీకుల గత రికార్డును అధిగమించింది. నివేదిక ప్రకారం.. జూలై 25న 125,000, జూన్ 13న 124,000 మంది ప్రయాణీకుల మునుపటి గరిష్టాలను అధిగమించి, 130,000 మంది ప్రయాణికులతో, ఆగస్ట్ 1, 2024న నాడు విమానాశ్రయం కొత్త సింగిల్-డే రికార్డును నెలకొల్పింది. జూలైలో, విమానాశ్రయం సీటు ఆక్యుపెన్సీ(91 శాతం)ని సాధించింది. రేటు, దాని అధిక కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందనీ రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ సీఈఓ అయ్మన్ అబోఅబహ్ తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









