ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టిన రియాద్ విమానాశ్రయం..!
- August 23, 2024
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KKIA) జులై చివరి, ఆగస్టు 2024 ప్రారంభంలో దాని అత్యధిక ప్రయాణీకుల ట్రాఫిక్ రికార్డ్ను బద్దలుకొట్టింది. జూలై 2024లో విమానాశ్రయం 3.5 మిలియన్ల ప్రయాణీకులను హ్యాండిల్ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది జూన్లో 3.1 మిలియన్ల ప్రయాణీకుల గత రికార్డును అధిగమించింది. నివేదిక ప్రకారం.. జూలై 25న 125,000, జూన్ 13న 124,000 మంది ప్రయాణీకుల మునుపటి గరిష్టాలను అధిగమించి, 130,000 మంది ప్రయాణికులతో, ఆగస్ట్ 1, 2024న నాడు విమానాశ్రయం కొత్త సింగిల్-డే రికార్డును నెలకొల్పింది. జూలైలో, విమానాశ్రయం సీటు ఆక్యుపెన్సీ(91 శాతం)ని సాధించింది. రేటు, దాని అధిక కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందనీ రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ సీఈఓ అయ్మన్ అబోఅబహ్ తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు