తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- March 13, 2026
శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 37°C గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.గాలిలో తేమ 46% ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 35°C నుండి 37°C మధ్య నమోదు కానున్నాయి.గాలిలో తేమ 19% మాత్రమే కాగా, రెండు రాష్ట్రాల్లో UV ఇండెక్స్ 9 గా నమోదు కానుందని వివరించింది. ఇది ప్రమాదకర స్థాయి అని వైద్యులు అంటున్నారు. దాహం వేయకపోయినా నీరు తాగాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









