తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- March 13, 2026
శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 37°C గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.గాలిలో తేమ 46% ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 35°C నుండి 37°C మధ్య నమోదు కానున్నాయి.గాలిలో తేమ 19% మాత్రమే కాగా, రెండు రాష్ట్రాల్లో UV ఇండెక్స్ 9 గా నమోదు కానుందని వివరించింది. ఇది ప్రమాదకర స్థాయి అని వైద్యులు అంటున్నారు. దాహం వేయకపోయినా నీరు తాగాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









