దుబాయ్ మెట్రో సమయాలను పొడిగించిన RTA
- August 23, 2024
యూఏఈ: దుబాయ్ మెట్రో పని వేళలను వారాంతంలో పొడిగించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. ఆగస్ట్ 24 వరకు ఉదయం 5 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు.. ఆగస్టు 25 ఆదివారం ఉదయం 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆపరేటింగ్ వేళలు ఉంటాయని అధికార యంత్రాంగం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నివాసితులు వేసవి సెలవుల నుండి తిరిగి వచ్చినందున, రాబోయే 13 రోజుల్లో 3.43 మిలియన్ల మంది అతిథులను హ్యాండిల్ చేస్తామని చెప్పారు.
ఆగస్ట్ 31, సెప్టెంబరు 1 మధ్యకాలంలో అర మిలియన్ కంటే ఎక్కువ మంది అతిథులను నిర్వహిస్తామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ తెలిపింది. సెప్టెంబర్ 1న అత్యంత రద్దీగా ఉండే రోజుగా తెలిపింది. DXB 291,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దుబాయ్ రికార్డు స్థాయిలో 44.9 మిలియన్ల అతిథులను స్వాగతించింది.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!