దుబాయ్ మెట్రో సమయాలను పొడిగించిన RTA
- August 23, 2024
యూఏఈ: దుబాయ్ మెట్రో పని వేళలను వారాంతంలో పొడిగించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. ఆగస్ట్ 24 వరకు ఉదయం 5 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు.. ఆగస్టు 25 ఆదివారం ఉదయం 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆపరేటింగ్ వేళలు ఉంటాయని అధికార యంత్రాంగం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నివాసితులు వేసవి సెలవుల నుండి తిరిగి వచ్చినందున, రాబోయే 13 రోజుల్లో 3.43 మిలియన్ల మంది అతిథులను హ్యాండిల్ చేస్తామని చెప్పారు.
ఆగస్ట్ 31, సెప్టెంబరు 1 మధ్యకాలంలో అర మిలియన్ కంటే ఎక్కువ మంది అతిథులను నిర్వహిస్తామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ తెలిపింది. సెప్టెంబర్ 1న అత్యంత రద్దీగా ఉండే రోజుగా తెలిపింది. DXB 291,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దుబాయ్ రికార్డు స్థాయిలో 44.9 మిలియన్ల అతిథులను స్వాగతించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









