దుబాయ్ మెట్రో సమయాలను పొడిగించిన RTA
- August 23, 2024
యూఏఈ: దుబాయ్ మెట్రో పని వేళలను వారాంతంలో పొడిగించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. ఆగస్ట్ 24 వరకు ఉదయం 5 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు.. ఆగస్టు 25 ఆదివారం ఉదయం 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆపరేటింగ్ వేళలు ఉంటాయని అధికార యంత్రాంగం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నివాసితులు వేసవి సెలవుల నుండి తిరిగి వచ్చినందున, రాబోయే 13 రోజుల్లో 3.43 మిలియన్ల మంది అతిథులను హ్యాండిల్ చేస్తామని చెప్పారు.
ఆగస్ట్ 31, సెప్టెంబరు 1 మధ్యకాలంలో అర మిలియన్ కంటే ఎక్కువ మంది అతిథులను నిర్వహిస్తామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ తెలిపింది. సెప్టెంబర్ 1న అత్యంత రద్దీగా ఉండే రోజుగా తెలిపింది. DXB 291,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దుబాయ్ రికార్డు స్థాయిలో 44.9 మిలియన్ల అతిథులను స్వాగతించింది.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







