దుబాయ్ మెట్రో సమయాలను పొడిగించిన RTA
- August 23, 2024
యూఏఈ: దుబాయ్ మెట్రో పని వేళలను వారాంతంలో పొడిగించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. ఆగస్ట్ 24 వరకు ఉదయం 5 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు.. ఆగస్టు 25 ఆదివారం ఉదయం 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆపరేటింగ్ వేళలు ఉంటాయని అధికార యంత్రాంగం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నివాసితులు వేసవి సెలవుల నుండి తిరిగి వచ్చినందున, రాబోయే 13 రోజుల్లో 3.43 మిలియన్ల మంది అతిథులను హ్యాండిల్ చేస్తామని చెప్పారు.
ఆగస్ట్ 31, సెప్టెంబరు 1 మధ్యకాలంలో అర మిలియన్ కంటే ఎక్కువ మంది అతిథులను నిర్వహిస్తామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ తెలిపింది. సెప్టెంబర్ 1న అత్యంత రద్దీగా ఉండే రోజుగా తెలిపింది. DXB 291,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దుబాయ్ రికార్డు స్థాయిలో 44.9 మిలియన్ల అతిథులను స్వాగతించింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







