సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో భారత రాయబారి భేటీ

- August 26, 2024 , by Maagulf
సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో భారత రాయబారి భేటీ

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ గవర్నర్ హెచ్ఈ బాసిల్ అల్ హరూన్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై భారత రాయబారి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై  తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com