సెంట్రల్ బ్యాంక్ గవర్నర్తో భారత రాయబారి భేటీ
- August 26, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ గవర్నర్ హెచ్ఈ బాసిల్ అల్ హరూన్ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై భారత రాయబారి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









