సెంట్రల్ బ్యాంక్ గవర్నర్తో భారత రాయబారి భేటీ
- August 26, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ గవర్నర్ హెచ్ఈ బాసిల్ అల్ హరూన్ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై భారత రాయబారి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









