ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు
- August 28, 2024
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా
- అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా
- 4న గాయత్రీదేవిగా
- 5న అన్నపూర్ణ దేవిగా
- 6న లలితా త్రిపుర సుందరీదేవిగా
- 7న మహాచండీ గా
- 8న మహాలక్ష్మీ దేవి గా
- 9న సరస్వతి దేవిగా
- 10న దుర్గాదేవిగా
- 11న మహిషాసురమర్దిని,
- 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









