విద్యార్థులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- September 01, 2024
యూఏఈ: ఈ వారం ప్రారంభంలో 7 ఏళ్ల చిన్నారిని బలిగొన్న భయంకరమైన రోల్ఓవర్ ప్రమాదం నుండి బయటపడిన విద్యార్థులను దుబాయ్ పోలీసులు పరామర్శించారు. అల్ జలీలా, రషీద్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్న వారిని దుబాయ్ పోలీసులు పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని బహుమతులు అందజేసారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని, వారు త్వరలో తిరిగి చదువుకోగలరని ఆశిస్తున్నామని అధికారులు వారి పర్యటన ఫోటోలను పంచుకున్నారు. హట్టా-లహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ మహ్మద్ సలేం నేతృత్వంలోని అధికారులు వారికి పూలు, బహుమతులు కూడా అందజేశారు. మంగళవారం హట్టా-లహబాబ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా, డ్రైవర్తో సహా మరో 11 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







