విద్యార్థులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- September 01, 2024
యూఏఈ: ఈ వారం ప్రారంభంలో 7 ఏళ్ల చిన్నారిని బలిగొన్న భయంకరమైన రోల్ఓవర్ ప్రమాదం నుండి బయటపడిన విద్యార్థులను దుబాయ్ పోలీసులు పరామర్శించారు. అల్ జలీలా, రషీద్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్న వారిని దుబాయ్ పోలీసులు పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని బహుమతులు అందజేసారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని, వారు త్వరలో తిరిగి చదువుకోగలరని ఆశిస్తున్నామని అధికారులు వారి పర్యటన ఫోటోలను పంచుకున్నారు. హట్టా-లహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ మహ్మద్ సలేం నేతృత్వంలోని అధికారులు వారికి పూలు, బహుమతులు కూడా అందజేశారు. మంగళవారం హట్టా-లహబాబ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా, డ్రైవర్తో సహా మరో 11 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









