విద్యార్థులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- September 01, 2024
యూఏఈ: ఈ వారం ప్రారంభంలో 7 ఏళ్ల చిన్నారిని బలిగొన్న భయంకరమైన రోల్ఓవర్ ప్రమాదం నుండి బయటపడిన విద్యార్థులను దుబాయ్ పోలీసులు పరామర్శించారు. అల్ జలీలా, రషీద్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్న వారిని దుబాయ్ పోలీసులు పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని బహుమతులు అందజేసారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని, వారు త్వరలో తిరిగి చదువుకోగలరని ఆశిస్తున్నామని అధికారులు వారి పర్యటన ఫోటోలను పంచుకున్నారు. హట్టా-లహబాబ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ మహ్మద్ సలేం నేతృత్వంలోని అధికారులు వారికి పూలు, బహుమతులు కూడా అందజేశారు. మంగళవారం హట్టా-లహబాబ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా, డ్రైవర్తో సహా మరో 11 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







