తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా సోనూసూద్
- September 04, 2024
ముంబై: ప్రాంతంతో సంబంధంలేకుండా కష్టంలో ఉన్నవారిని నేనున్నా అంటూ భరోసా ఇస్తుంటారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను చూసి చలించిపోయారు.
వరద బాధితులకు ఆహారం, తాగు నీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నట్టు వెల్లడించారు. నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ మేరకు తమ బృందం అవిశ్రాంతంగా పని చేస్తోందని తెలిపారు. సాయం కోసం [email protected] ను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!