సౌదీలో పడవలపై తొలిసారిగా నియంత్రణ..ఇక లైసెన్సులు తప్పనిసరి..!
- September 08, 2024
జెడ్డా: సౌదీ ఎర్ర సముద్రం అథారిటీ (SRSA) తన భౌగోళిక పరిధిలో సౌదీ అరేబియాలో పడవల కదలికలపై మొదటిసారిగా నియంత్రణలు విధించింది. యాచ్ కార్యకలాపాలను నియంత్రించడం, టూరిజం మరియు లీజర్ లైసెన్స్లు, పర్మిట్ల జారీని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహం చేస్తుందన్నారు. పర్యాటకం కోసం లైసెన్సులను జారీ చేయడానికి షరతులు, విధానాలను రూపొందించారు. సముద్ర పర్యాటక ఏజెంట్ లేదా యాచ్ మేనేజ్మెంట్ కంపెనీలకు లైసెన్స్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అథారిటీ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర జలాల్లో ఫిషింగ్, డైవింగ్ వంటి కార్యకలాపాలకు ఆమోదం తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









