సౌదీలో పడవలపై తొలిసారిగా నియంత్రణ..ఇక లైసెన్సులు తప్పనిసరి..!
- September 08, 2024
జెడ్డా: సౌదీ ఎర్ర సముద్రం అథారిటీ (SRSA) తన భౌగోళిక పరిధిలో సౌదీ అరేబియాలో పడవల కదలికలపై మొదటిసారిగా నియంత్రణలు విధించింది. యాచ్ కార్యకలాపాలను నియంత్రించడం, టూరిజం మరియు లీజర్ లైసెన్స్లు, పర్మిట్ల జారీని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహం చేస్తుందన్నారు. పర్యాటకం కోసం లైసెన్సులను జారీ చేయడానికి షరతులు, విధానాలను రూపొందించారు. సముద్ర పర్యాటక ఏజెంట్ లేదా యాచ్ మేనేజ్మెంట్ కంపెనీలకు లైసెన్స్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అథారిటీ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర జలాల్లో ఫిషింగ్, డైవింగ్ వంటి కార్యకలాపాలకు ఆమోదం తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!









