సౌదీలో పడవలపై తొలిసారిగా నియంత్రణ..ఇక లైసెన్సులు తప్పనిసరి..!
- September 08, 2024
జెడ్డా: సౌదీ ఎర్ర సముద్రం అథారిటీ (SRSA) తన భౌగోళిక పరిధిలో సౌదీ అరేబియాలో పడవల కదలికలపై మొదటిసారిగా నియంత్రణలు విధించింది. యాచ్ కార్యకలాపాలను నియంత్రించడం, టూరిజం మరియు లీజర్ లైసెన్స్లు, పర్మిట్ల జారీని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహం చేస్తుందన్నారు. పర్యాటకం కోసం లైసెన్సులను జారీ చేయడానికి షరతులు, విధానాలను రూపొందించారు. సముద్ర పర్యాటక ఏజెంట్ లేదా యాచ్ మేనేజ్మెంట్ కంపెనీలకు లైసెన్స్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అథారిటీ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర జలాల్లో ఫిషింగ్, డైవింగ్ వంటి కార్యకలాపాలకు ఆమోదం తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







