సోషల్ మీడియాలో వైరల్.. భద్రతా అధికారిపై విచారణ..!
- September 09, 2024
రియాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అక్రమాలకు సంబంధించిన క్లెయిమ్ల పోస్టులు వైరల్ కావడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రతా అధికారిపై విచారణకు ఆదేశించింది. సదరు అధికారి తన ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులకు సంబంధించిన ప్రోటోకాల్లను ఉల్లంఘించారని వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!









