సోషల్ మీడియాలో వైరల్.. భద్రతా అధికారిపై విచారణ..!
- September 09, 2024
రియాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అక్రమాలకు సంబంధించిన క్లెయిమ్ల పోస్టులు వైరల్ కావడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రతా అధికారిపై విచారణకు ఆదేశించింది. సదరు అధికారి తన ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులకు సంబంధించిన ప్రోటోకాల్లను ఉల్లంఘించారని వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







