భారత విదేశాంగ మంత్రితో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!
- September 10, 2024
రియాద్: భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. రియాద్లోని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై సమీక్షించారు.ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించారు. సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాల గురించి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తాజా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రారంభమైన జిసిసి-ఇండియా జాయింట్ మినిస్టీరియల్ మీటింగ్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్లలో పాల్గొనడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ రియాద్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









