భారత విదేశాంగ మంత్రితో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!
- September 10, 2024
రియాద్: భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. రియాద్లోని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై సమీక్షించారు.ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించారు. సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాల గురించి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తాజా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రారంభమైన జిసిసి-ఇండియా జాయింట్ మినిస్టీరియల్ మీటింగ్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్లలో పాల్గొనడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ రియాద్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









