ముబారకియాలో అనేక రెస్టారెంట్లకు నోటీసులు జారీ..!
- September 10, 2024
కువైట్: ఇటీవల ముబారకియా మార్కెట్లోని రెస్టారెంట్లలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. కొన్ని రెస్టారెంట్లు బ్సిడీ వస్తువులను ఉపయోగిస్తుండగా, మరికొన్ని తక్కువ నాణ్యత గల మాంసాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు నివేదికలో అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్ల యజమానులపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







