ముబారకియాలో అనేక రెస్టారెంట్లకు నోటీసులు జారీ..!
- September 10, 2024
కువైట్: ఇటీవల ముబారకియా మార్కెట్లోని రెస్టారెంట్లలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. కొన్ని రెస్టారెంట్లు బ్సిడీ వస్తువులను ఉపయోగిస్తుండగా, మరికొన్ని తక్కువ నాణ్యత గల మాంసాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు నివేదికలో అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్ల యజమానులపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







