ముబారకియాలో అనేక రెస్టారెంట్లకు నోటీసులు జారీ..!
- September 10, 2024
కువైట్: ఇటీవల ముబారకియా మార్కెట్లోని రెస్టారెంట్లలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. కొన్ని రెస్టారెంట్లు బ్సిడీ వస్తువులను ఉపయోగిస్తుండగా, మరికొన్ని తక్కువ నాణ్యత గల మాంసాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు నివేదికలో అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్ల యజమానులపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కమర్షియల్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









