కువైట్ లో ఇంజినీరింగ్ సర్టిఫికేట్ల ధృవీకరణపై వివాదం..!
- September 10, 2024
కువైట్: కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ తాత్కాలికంగా రద్దుచేసింది. అక్రిడిటేషన్ విధానాలకు సంబంధించి కంపెనీలు, వ్యాపార యజమానులు, ఉద్యోగుల నుండి మ్యాన్పవర్ అథారిటీకి అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను ఆమోదించడానికి, ప్రవాస కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో ఉపాధిని కోరుకునే వ్యక్తులకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లను ధృవీకరించడానికి KSEకి అధికారం కల్పించారు. అయితే, ఇకపై సర్టిఫికేట్ వేరిఫికేషన్ కోసం కొత్త విధానాలను ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసార 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..