కువైట్ లో ఇంజినీరింగ్ సర్టిఫికేట్ల ధృవీకరణపై వివాదం..!
- September 10, 2024
కువైట్: కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ తాత్కాలికంగా రద్దుచేసింది. అక్రిడిటేషన్ విధానాలకు సంబంధించి కంపెనీలు, వ్యాపార యజమానులు, ఉద్యోగుల నుండి మ్యాన్పవర్ అథారిటీకి అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను ఆమోదించడానికి, ప్రవాస కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో ఉపాధిని కోరుకునే వ్యక్తులకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లను ధృవీకరించడానికి KSEకి అధికారం కల్పించారు. అయితే, ఇకపై సర్టిఫికేట్ వేరిఫికేషన్ కోసం కొత్త విధానాలను ప్రకటించలేదు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









