కువైట్ లో ఇంజినీరింగ్ సర్టిఫికేట్ల ధృవీకరణపై వివాదం..!
- September 10, 2024
కువైట్: కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ తాత్కాలికంగా రద్దుచేసింది. అక్రిడిటేషన్ విధానాలకు సంబంధించి కంపెనీలు, వ్యాపార యజమానులు, ఉద్యోగుల నుండి మ్యాన్పవర్ అథారిటీకి అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను ఆమోదించడానికి, ప్రవాస కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో ఉపాధిని కోరుకునే వ్యక్తులకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లను ధృవీకరించడానికి KSEకి అధికారం కల్పించారు. అయితే, ఇకపై సర్టిఫికేట్ వేరిఫికేషన్ కోసం కొత్త విధానాలను ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!









