సోషల్ మీడియాలో బాలికపై వేధింపులు.. ఒకరు అరెస్ట్
- September 10, 2024
మస్కట్: అల్ దహీరా గవర్నరేట్లో సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా బాలికను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఈ యాప్ను ఉపయోగించి బాలిక నుంచి డబ్బు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. "సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినందుకు అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది" అని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. నిందితులపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









