సోషల్ మీడియాలో బాలికపై వేధింపులు.. ఒకరు అరెస్ట్
- September 10, 2024
మస్కట్: అల్ దహీరా గవర్నరేట్లో సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా బాలికను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఈ యాప్ను ఉపయోగించి బాలిక నుంచి డబ్బు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. "సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినందుకు అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది" అని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. నిందితులపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







