సీఎం రిలీఫ్ ఫండ్కు తెలంగాణ పోలీసుశాఖ భారీ విరాళం
- September 11, 2024
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా తమ ఒకరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దీని తాలూకు రూ.11,06,83,571 చెక్కును పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందజేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి డీజీపీ జితేందర్ తెలంగాణ పోలీసుల తరఫున చెక్ను అందించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







