ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్ల పరిశీలన.. సయ్యద్ బిలారబ్ కీలక ప్రకటన..!
- September 11, 2024
మస్కట్: "ప్రామిసింగ్ ఒమానీ స్టార్టప్ల ప్రోగ్రామ్" (POPS) గౌరవాధ్యక్షుడు హెచ్హెచ్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్.. మదీనాత్ అల్ ఇర్ఫాన్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్లను సందర్శించారు. ల్యాబ్ల ద్వారా స్పాన్సర్ చేయబడిన కార్యక్రమాల గురించి, అలాగే ల్యాబ్ల ప్రారంభం నుండి సాధించిన విజయాల గురించి అధికారులు వివరించారు. టెక్నాలజీ స్టార్టప్లకు ల్యాబ్లు అందించే సేవలను స్వయంగా వీక్షించారు. ఈ సందర్శనలో ల్యాబ్లలోని వివిధ కార్యక్రమాల నుండి పనిచేస్తున్న ఎనిమిది టెక్నాలజీ స్టార్టప్లను పరిశీలించారు. ఒమానీ టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు, ఈ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారానికి కృషి చేస్తానని HH సయ్యద్ బిలారబ్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







