ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్ల పరిశీలన.. సయ్యద్ బిలారబ్ కీలక ప్రకటన..!
- September 11, 2024
మస్కట్: "ప్రామిసింగ్ ఒమానీ స్టార్టప్ల ప్రోగ్రామ్" (POPS) గౌరవాధ్యక్షుడు హెచ్హెచ్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్.. మదీనాత్ అల్ ఇర్ఫాన్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్లను సందర్శించారు. ల్యాబ్ల ద్వారా స్పాన్సర్ చేయబడిన కార్యక్రమాల గురించి, అలాగే ల్యాబ్ల ప్రారంభం నుండి సాధించిన విజయాల గురించి అధికారులు వివరించారు. టెక్నాలజీ స్టార్టప్లకు ల్యాబ్లు అందించే సేవలను స్వయంగా వీక్షించారు. ఈ సందర్శనలో ల్యాబ్లలోని వివిధ కార్యక్రమాల నుండి పనిచేస్తున్న ఎనిమిది టెక్నాలజీ స్టార్టప్లను పరిశీలించారు. ఒమానీ టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు, ఈ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారానికి కృషి చేస్తానని HH సయ్యద్ బిలారబ్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









