ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్ల పరిశీలన.. సయ్యద్ బిలారబ్ కీలక ప్రకటన..!
- September 11, 2024
మస్కట్: "ప్రామిసింగ్ ఒమానీ స్టార్టప్ల ప్రోగ్రామ్" (POPS) గౌరవాధ్యక్షుడు హెచ్హెచ్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్.. మదీనాత్ అల్ ఇర్ఫాన్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఒమాంటెల్ ఇన్నోవేషన్ ల్యాబ్లను సందర్శించారు. ల్యాబ్ల ద్వారా స్పాన్సర్ చేయబడిన కార్యక్రమాల గురించి, అలాగే ల్యాబ్ల ప్రారంభం నుండి సాధించిన విజయాల గురించి అధికారులు వివరించారు. టెక్నాలజీ స్టార్టప్లకు ల్యాబ్లు అందించే సేవలను స్వయంగా వీక్షించారు. ఈ సందర్శనలో ల్యాబ్లలోని వివిధ కార్యక్రమాల నుండి పనిచేస్తున్న ఎనిమిది టెక్నాలజీ స్టార్టప్లను పరిశీలించారు. ఒమానీ టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు, ఈ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారానికి కృషి చేస్తానని HH సయ్యద్ బిలారబ్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







