రంజాన్ తోఫా పథకం అమలు ..
- June 19, 2016
నగరంలోని పౌరసరఫరాలశాఖ గిగ్డంగులను ఆదివారం ఏపీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 1 నుంచి చంద్రన్న రంజాన్ తోఫా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల మందికి రంజాన్ తోఫా సరకులు పంపీణి చేస్తామని తెలిపారు. సాంకేతిక విధానాలతో పౌరసరఫరాలశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేశామని, త్వరలో జనాభాకు తగ్గట్టుగా డీలర్లను పెంచే యోచన ఉందని వెల్లడించారు. సబ్కమిటీ నిర్ణయం తర్వాత డీలర్ల కమిషన్ పెంపు ఉంటుందన్నారు. సర్వే తర్వాత అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









