వాహనం డీ కొట్టిన ఘటనలో మసీదుకి వెళుతున్న తండ్రి ,కుమారుడు మృతి
- June 19, 2016
సౌదీ కి చెందిన ఓ తండ్రీ కుమారులు సూర్యోదయానికి ముందు ప్రార్థనల కొరకు ఆదివారం మసీదుకి వెళుతున్న సమయంలో వేగంగా వారి మార్గంలో వచ్చిన ఓ కారు వారిరువుర్ని తాకింది. దీంతో వారు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్గటన లో అబ్దుల్ అజీజ్ అల్ యూసుఫ్ మరియు అతని చిన్న కుమారుడు రాజధాని రియాద్ సమీపంలోని మసీదు వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించే లోపు తండ్రి కుమారులు మరణించాడు. వీరి మరణానికి కారణమైన డ్రైవర్ పారిపోయనట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









