వాహనం డీ కొట్టిన ఘటనలో మసీదుకి వెళుతున్న తండ్రి ,కుమారుడు మృతి
- June 19, 2016
సౌదీ కి చెందిన ఓ తండ్రీ కుమారులు సూర్యోదయానికి ముందు ప్రార్థనల కొరకు ఆదివారం మసీదుకి వెళుతున్న సమయంలో వేగంగా వారి మార్గంలో వచ్చిన ఓ కారు వారిరువుర్ని తాకింది. దీంతో వారు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్గటన లో అబ్దుల్ అజీజ్ అల్ యూసుఫ్ మరియు అతని చిన్న కుమారుడు రాజధాని రియాద్ సమీపంలోని మసీదు వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించే లోపు తండ్రి కుమారులు మరణించాడు. వీరి మరణానికి కారణమైన డ్రైవర్ పారిపోయనట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







