వాహనం డీ కొట్టిన ఘటనలో మసీదుకి వెళుతున్న తండ్రి ,కుమారుడు మృతి

- June 19, 2016 , by Maagulf
వాహనం  డీ కొట్టిన ఘటనలో మసీదుకి వెళుతున్న తండ్రి ,కుమారుడు మృతి

సౌదీ కి చెందిన ఓ తండ్రీ కుమారులు సూర్యోదయానికి ముందు  ప్రార్థనల కొరకు ఆదివారం  మసీదుకి వెళుతున్న సమయంలో వేగంగా వారి మార్గంలో వచ్చిన ఓ  కారు వారిరువుర్ని తాకింది. దీంతో వారు దుర్మరణం పాలయ్యారు.   ఈ దుర్గటన లో అబ్దుల్ అజీజ్ అల్ యూసుఫ్ మరియు అతని చిన్న కుమారుడు రాజధాని రియాద్ సమీపంలోని మసీదు వద్ద  రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారిని  ఆసుపత్రికి తరలించే లోపు తండ్రి కుమారులు  మరణించాడు. వీరి మరణానికి కారణమైన  డ్రైవర్  పారిపోయనట్లు "  మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com