వాహనం డీ కొట్టిన ఘటనలో మసీదుకి వెళుతున్న తండ్రి ,కుమారుడు మృతి
- June 19, 2016
సౌదీ కి చెందిన ఓ తండ్రీ కుమారులు సూర్యోదయానికి ముందు ప్రార్థనల కొరకు ఆదివారం మసీదుకి వెళుతున్న సమయంలో వేగంగా వారి మార్గంలో వచ్చిన ఓ కారు వారిరువుర్ని తాకింది. దీంతో వారు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్గటన లో అబ్దుల్ అజీజ్ అల్ యూసుఫ్ మరియు అతని చిన్న కుమారుడు రాజధాని రియాద్ సమీపంలోని మసీదు వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించే లోపు తండ్రి కుమారులు మరణించాడు. వీరి మరణానికి కారణమైన డ్రైవర్ పారిపోయనట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







