వరల్డ్ అడ్వాన్స్ డ్ సైబర్ సెక్యూరిటీ.. అగ్రస్థానంలో ఒమన్..!
- September 14, 2024
మస్కట్: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) విడుదల చేసిన 2024 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (GCI) ఎడిషన్ లో ఒమన్ సుల్తానేట్ ప్రపంచంలోని సైబర్ సెక్యూరిటీ వారీగా అత్యంత ఆధునాతన దేశాల టాప్ లిస్ట్లో స్థానాన్ని పొందింది. ఒమన్ పనితీరు 2020 ఇండెక్స్లో 96 పాయింట్లు ఉండగా.. 2024 సూచికలో 97.02 పాయింట్లకు పెరిగింది. ITU ఐదు ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. లీగల్, టెక్నికల్ , రెగ్యులేటర్ స్టాండర్డ్ వంటి విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరిచినట్టు తెలిపింది. "చట్టపరమైన ప్రమాణం"లో 19.59 పాయింట్లు, "సాంకేతిక ప్రమాణం"లో 18.39 పాయింట్లు మరియు "సామర్థ్య నిర్మాణ ప్రమాణం"లో 19.03 పాయింట్లను పొందినట్లు నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు









