వరల్డ్ అడ్వాన్స్ డ్ సైబర్ సెక్యూరిటీ.. అగ్రస్థానంలో ఒమన్..!
- September 14, 2024
మస్కట్: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) విడుదల చేసిన 2024 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (GCI) ఎడిషన్ లో ఒమన్ సుల్తానేట్ ప్రపంచంలోని సైబర్ సెక్యూరిటీ వారీగా అత్యంత ఆధునాతన దేశాల టాప్ లిస్ట్లో స్థానాన్ని పొందింది. ఒమన్ పనితీరు 2020 ఇండెక్స్లో 96 పాయింట్లు ఉండగా.. 2024 సూచికలో 97.02 పాయింట్లకు పెరిగింది. ITU ఐదు ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. లీగల్, టెక్నికల్ , రెగ్యులేటర్ స్టాండర్డ్ వంటి విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరిచినట్టు తెలిపింది. "చట్టపరమైన ప్రమాణం"లో 19.59 పాయింట్లు, "సాంకేతిక ప్రమాణం"లో 18.39 పాయింట్లు మరియు "సామర్థ్య నిర్మాణ ప్రమాణం"లో 19.03 పాయింట్లను పొందినట్లు నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









