వరల్డ్ అడ్వాన్స్ డ్ సైబర్ సెక్యూరిటీ.. అగ్రస్థానంలో ఒమన్..!
- September 14, 2024
మస్కట్: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) విడుదల చేసిన 2024 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (GCI) ఎడిషన్ లో ఒమన్ సుల్తానేట్ ప్రపంచంలోని సైబర్ సెక్యూరిటీ వారీగా అత్యంత ఆధునాతన దేశాల టాప్ లిస్ట్లో స్థానాన్ని పొందింది. ఒమన్ పనితీరు 2020 ఇండెక్స్లో 96 పాయింట్లు ఉండగా.. 2024 సూచికలో 97.02 పాయింట్లకు పెరిగింది. ITU ఐదు ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. లీగల్, టెక్నికల్ , రెగ్యులేటర్ స్టాండర్డ్ వంటి విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరిచినట్టు తెలిపింది. "చట్టపరమైన ప్రమాణం"లో 19.59 పాయింట్లు, "సాంకేతిక ప్రమాణం"లో 18.39 పాయింట్లు మరియు "సామర్థ్య నిర్మాణ ప్రమాణం"లో 19.03 పాయింట్లను పొందినట్లు నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు







