సెప్టెంబర్ 15తో ‘మిడ్ డే బ్రేక్’కు ఎండ్.. 99.9% విజయవంతం..!
- September 15, 2024
యూఏఈ: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు పని చేయడంపై నిషేధం సెప్టెంబర్ 15 తో ముగియనుంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకటించింది. 99.9 శాతం కంపెనీలలో ఈ కార్యక్రమం విజయవంతమైందని మోహ్రే తెలిపింది. డెలివరీ సర్వీస్ వర్కర్ల కోసం మధ్యాహ్న విరామ సమయంలో 6వేల రెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది., మంత్రిత్వ శాఖ సుమారు 1.34లక్షల తనిఖీలను నిర్వహించగా, కేవలం 51 ఉల్లంఘనలు మాత్రమే నమోదు అయినట్టు మోహ్రే చెకింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మోసిన్ అల్ నస్సీ వెల్లడించారు. మిడ్ డే బ్రేక్ చొరవ జూన్ 15 నుండి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









