సెప్టెంబర్ 15తో ‘మిడ్ డే బ్రేక్’కు ఎండ్.. 99.9% విజయవంతం..!
- September 15, 2024
యూఏఈ: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు పని చేయడంపై నిషేధం సెప్టెంబర్ 15 తో ముగియనుంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకటించింది. 99.9 శాతం కంపెనీలలో ఈ కార్యక్రమం విజయవంతమైందని మోహ్రే తెలిపింది. డెలివరీ సర్వీస్ వర్కర్ల కోసం మధ్యాహ్న విరామ సమయంలో 6వేల రెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది., మంత్రిత్వ శాఖ సుమారు 1.34లక్షల తనిఖీలను నిర్వహించగా, కేవలం 51 ఉల్లంఘనలు మాత్రమే నమోదు అయినట్టు మోహ్రే చెకింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మోసిన్ అల్ నస్సీ వెల్లడించారు. మిడ్ డే బ్రేక్ చొరవ జూన్ 15 నుండి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







