విడుదలైన 'రోజులు మారాయి' సినిమా ట్రైలర్
- June 19, 2016
పార్వతీశం, చేతన్, తేజస్వి, కృతిక తారాగణంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రోజులు మారాయి'. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసినట్లు చిత్ర సమర్పకుడు మారుతీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ శ్రీనివాస్కుమార్ ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఎం. మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి. శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేబీ సంగీతం సమకూరుస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









