విడుదలైన 'రోజులు మారాయి' సినిమా ట్రైలర్
- June 19, 2016
పార్వతీశం, చేతన్, తేజస్వి, కృతిక తారాగణంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రోజులు మారాయి'. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసినట్లు చిత్ర సమర్పకుడు మారుతీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ శ్రీనివాస్కుమార్ ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఎం. మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి. శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేబీ సంగీతం సమకూరుస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!







