భారీగా సంపాదిస్తున్న దర్శకుడు
- June 19, 2016తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరు అంటే, అది కచ్ఛితంగా హీరోలే అని అంటారు. ఎందుకంటే హీరోలు లేనిదే సినిమాని చూడటం కష్టం కనుక. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి కథ కంటే హీరోలే ఎక్కువ అనేది చాలా సందర్భాల్లో రుజువు కూడ అయింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క హీరోలు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ నుండి ప్రతి ఒక్కరూ హీరోల కంటే అత్యధిక రెమ్యునరేషన్ ని సంపాదిస్తున్న వారే. ఒకప్పుడు హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో సంపాదించుకునేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు డిజిటల్ విప్లవం వల్ల...ఎక్కువ మొత్తంలో సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలు వచ్చాయి.
వాటన్నింటిని చక్కగా ఉపయోగించుకుంటున్న దర్శకుడు మారుతి.
తను ఒకవైపు డైరెక్టర్ గా పనిచేస్తూనే మరోవైపు చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. అలాగే చిన్న చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గానూ చేస్తున్నాడు. ఇలా ఒక సంవత్సర సమయంలో దర్శకుడు మారుతి సంపాదించేది...హీరో మహేష్ బాబు కంటే ఎక్కువుగా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుతి చేస్తున్న సినిమా బాబు బంగారం. ఈ మూవీతో పాటు మరో నాలుగు చిత్రాల్లో పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. అలాగే కొన్ని చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గానూ చేస్తున్నారు. ఇలా మారుతి హీరోల కంటే ఎక్కువ సంపాదించేస్తూ మంచి సక్సెస్ లో ఉన్నారని అంటున్నారు. ఇక తను డైరెక్ట్ చేస్తున్న బాబు బంగారం మూవీ మంచి సక్సెస్ ని సాధించిందంటే తను పెద్ద హీరోలతో వరుసపెట్టి పని చేయటం ఖాయం అని అంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







