బిజినెస్ బేలో భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి..!!
- September 16, 2024
దుబాయ్: బిజినెస్ బేలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. ఆమె నివసించిన ఎస్కేప్ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ హోమ్ కేఫ్ పక్కన RTA కార్ పార్క్ సమీపంలో ఉదయం 5 గంటలకు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 38 అంతస్తుల భవనంలోని బాల్కనీ నుంచి ఆమె పడిపోయిందని భావిస్తున్నారు. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మహిళ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









