బిజినెస్ బేలో భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి..!!
- September 16, 2024
దుబాయ్: బిజినెస్ బేలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. ఆమె నివసించిన ఎస్కేప్ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ హోమ్ కేఫ్ పక్కన RTA కార్ పార్క్ సమీపంలో ఉదయం 5 గంటలకు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 38 అంతస్తుల భవనంలోని బాల్కనీ నుంచి ఆమె పడిపోయిందని భావిస్తున్నారు. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మహిళ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







