లైసెన్స్ లేకుండా పోస్టల్ సేవలు.. పలు సర్వీస్ ప్రొవైడర్లపై దాడులు..!!
- September 23, 2024
మస్కట్: అవసరమైన లైసెన్స్లు లేకుండా పోస్టల్, సంబంధిత సేవలను అందిస్తున్నందుకు ధోఫర్ గవర్నరేట్లోని పలు కంపెనీలపై దాడులు జరిగినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ప్రకటించింది."ధోఫర్ గవర్నరేట్లో సరైన అనుమతి లేకుండా పోస్టల్ సంబంధిత సేవలను అందించడం ద్వారా పోస్టల్ సేవల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన అనేక కంపెనీలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ దాడులు చేసింది. పలువురిని అరెస్ట్ చేసింది." అని TRA ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై చట్టపరమైన పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









