లైసెన్స్ లేకుండా పోస్టల్ సేవలు.. పలు సర్వీస్ ప్రొవైడర్లపై దాడులు..!!
- September 23, 2024
మస్కట్: అవసరమైన లైసెన్స్లు లేకుండా పోస్టల్, సంబంధిత సేవలను అందిస్తున్నందుకు ధోఫర్ గవర్నరేట్లోని పలు కంపెనీలపై దాడులు జరిగినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ప్రకటించింది."ధోఫర్ గవర్నరేట్లో సరైన అనుమతి లేకుండా పోస్టల్ సంబంధిత సేవలను అందించడం ద్వారా పోస్టల్ సేవల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన అనేక కంపెనీలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ దాడులు చేసింది. పలువురిని అరెస్ట్ చేసింది." అని TRA ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై చట్టపరమైన పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









