లైసెన్స్ లేకుండా పోస్టల్ సేవలు.. పలు సర్వీస్ ప్రొవైడర్లపై దాడులు..!!
- September 23, 2024
మస్కట్: అవసరమైన లైసెన్స్లు లేకుండా పోస్టల్, సంబంధిత సేవలను అందిస్తున్నందుకు ధోఫర్ గవర్నరేట్లోని పలు కంపెనీలపై దాడులు జరిగినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ప్రకటించింది."ధోఫర్ గవర్నరేట్లో సరైన అనుమతి లేకుండా పోస్టల్ సంబంధిత సేవలను అందించడం ద్వారా పోస్టల్ సేవల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన అనేక కంపెనీలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ దాడులు చేసింది. పలువురిని అరెస్ట్ చేసింది." అని TRA ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై చట్టపరమైన పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!