నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ చారిత్రాత్మక ఒప్పందం..!!
- September 24, 2024
దోహా: అంతర్జాతీయ సాంస్కృతిక సహకారంలో ఖతార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ మ్యూజియంలు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. ఖతార్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా డైరెక్టర్ గావో జెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి, మ్యూజియంల రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాన్ని మరింత సుసంపన్నం చేయనుందని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్ డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









