నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ చారిత్రాత్మక ఒప్పందం..!!
- September 24, 2024
దోహా: అంతర్జాతీయ సాంస్కృతిక సహకారంలో ఖతార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ మ్యూజియంలు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. ఖతార్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా డైరెక్టర్ గావో జెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి, మ్యూజియంల రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాన్ని మరింత సుసంపన్నం చేయనుందని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్ డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10







