నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ చారిత్రాత్మక ఒప్పందం..!!
- September 24, 2024
దోహా: అంతర్జాతీయ సాంస్కృతిక సహకారంలో ఖతార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ మ్యూజియంలు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. ఖతార్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా డైరెక్టర్ గావో జెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి, మ్యూజియంల రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాన్ని మరింత సుసంపన్నం చేయనుందని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్ డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం







