జీతాలపై ట్యాక్స్.. పుకార్లను ఖండించిన కువైట్..!!
- September 24, 2024
కువైట్: జీతాలు, వస్తువులు, టిక్కెట్లు, అనవసర సేవలు,వినోదంపై వివిధ రకాల పన్నులు విధించడంపై సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లను కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి తప్పుడు కథనాలని కొట్టిపారేసింది. అవి నిరాధారమైనవని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పాఠశాలల్లో ట్యాక్స్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను వివరించింది. ఇది 2005 నుండి అమలులోకి వస్తుందన్నారు. ఇది పాఠశాల విద్యార్థులలో ట్యాక్స్, ఎకనామిక్ లిటరసీని పెంచడానికి విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- జూన్ 1 నుండి విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం..!!
- సైనిక హజ్ బృందానికి అధికారులు వీడ్కోలు..!!
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్









