జీతాలపై ట్యాక్స్.. పుకార్లను ఖండించిన కువైట్..!!
- September 24, 2024
కువైట్: జీతాలు, వస్తువులు, టిక్కెట్లు, అనవసర సేవలు,వినోదంపై వివిధ రకాల పన్నులు విధించడంపై సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లను కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి తప్పుడు కథనాలని కొట్టిపారేసింది. అవి నిరాధారమైనవని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పాఠశాలల్లో ట్యాక్స్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను వివరించింది. ఇది 2005 నుండి అమలులోకి వస్తుందన్నారు. ఇది పాఠశాల విద్యార్థులలో ట్యాక్స్, ఎకనామిక్ లిటరసీని పెంచడానికి విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!







