జీతాలపై ట్యాక్స్.. పుకార్లను ఖండించిన కువైట్..!!
- September 24, 2024
కువైట్: జీతాలు, వస్తువులు, టిక్కెట్లు, అనవసర సేవలు,వినోదంపై వివిధ రకాల పన్నులు విధించడంపై సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లను కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి తప్పుడు కథనాలని కొట్టిపారేసింది. అవి నిరాధారమైనవని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పాఠశాలల్లో ట్యాక్స్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను వివరించింది. ఇది 2005 నుండి అమలులోకి వస్తుందన్నారు. ఇది పాఠశాల విద్యార్థులలో ట్యాక్స్, ఎకనామిక్ లిటరసీని పెంచడానికి విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి అమలు చేస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం







