అక్టోబర్ 10న ‘తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్’ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్..!!
- October 03, 2024
కువైట్: తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్ (TEF) కువైట్ నిర్వహించే 15వ సాంకేతిక ఆవిష్కరణల సదస్సు & ప్రదర్శన (TICE).. క్రౌన్ ప్లాజా ఫర్వానియాలోని అల్-బరాకా బాల్ రూమ్లో అక్టోబర్ 10న ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 50 కంటే ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్పిసి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం నుండి పెద్దసంఖ్యలో ఔత్సాహికులు హాజరుకానున్నారు. తమిళనాడు IOFS కమిషనర్ తిరు బి.కృష్ణమూర్తి గౌరవ అతిథిగా హాజరవుతారు.కాన్ఫరెన్స్, ఎక్స్పోకు హాజరు కావడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కింది లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. https://www.cognitoforms.com/TEFKUWAIT1/RegistrationForThe15thTICE8thEEA
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







