అక్టోబర్ 10న ‘తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్’ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్..!!
- October 03, 2024
కువైట్: తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్ (TEF) కువైట్ నిర్వహించే 15వ సాంకేతిక ఆవిష్కరణల సదస్సు & ప్రదర్శన (TICE).. క్రౌన్ ప్లాజా ఫర్వానియాలోని అల్-బరాకా బాల్ రూమ్లో అక్టోబర్ 10న ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 50 కంటే ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్పిసి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం నుండి పెద్దసంఖ్యలో ఔత్సాహికులు హాజరుకానున్నారు. తమిళనాడు IOFS కమిషనర్ తిరు బి.కృష్ణమూర్తి గౌరవ అతిథిగా హాజరవుతారు.కాన్ఫరెన్స్, ఎక్స్పోకు హాజరు కావడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కింది లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. https://www.cognitoforms.com/TEFKUWAIT1/RegistrationForThe15thTICE8thEEA
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







