GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- October 04, 2024
దోహా: ఖతార్లోని దోహాలో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమావేశం సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒమన్ ప్రతినిధి బృందానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ గవర్నర్ల బోర్డు ఛైర్మన్ సయ్యద్ తైమూర్ బిన్ అసద్ అల్ సైద్ నేతృత్వం వహించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రాధాన్యత, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, GCC రాష్ట్రాలలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ‘‘ఎకనామిక్స్ ఛాలెంజెస్ అండ్ పాలసీస్ ఇన్ జీసీసీ’’ పేరిట ప్రవేశపెట్టిన ఒక రీసెర్చ్ నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







