GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- October 04, 2024
దోహా: ఖతార్లోని దోహాలో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమావేశం సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒమన్ ప్రతినిధి బృందానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ గవర్నర్ల బోర్డు ఛైర్మన్ సయ్యద్ తైమూర్ బిన్ అసద్ అల్ సైద్ నేతృత్వం వహించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రాధాన్యత, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, GCC రాష్ట్రాలలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ‘‘ఎకనామిక్స్ ఛాలెంజెస్ అండ్ పాలసీస్ ఇన్ జీసీసీ’’ పేరిట ప్రవేశపెట్టిన ఒక రీసెర్చ్ నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!
- రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- కువైట్ లో అదుపులో ఎయిర్ పోర్ట్ ఫ్యుయల్ ట్యాంక్ ఫైర్..!!









