GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- October 04, 2024
దోహా: ఖతార్లోని దోహాలో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమావేశం సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒమన్ ప్రతినిధి బృందానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ గవర్నర్ల బోర్డు ఛైర్మన్ సయ్యద్ తైమూర్ బిన్ అసద్ అల్ సైద్ నేతృత్వం వహించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రాధాన్యత, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, GCC రాష్ట్రాలలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ‘‘ఎకనామిక్స్ ఛాలెంజెస్ అండ్ పాలసీస్ ఇన్ జీసీసీ’’ పేరిట ప్రవేశపెట్టిన ఒక రీసెర్చ్ నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి