ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- October 06, 2024
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ 130 మందికి పైగా టీచర్లకు ప్రమోషన్లను ఇచ్చింది. వారిని సీనియర్ టీచర్లుగా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసా టౌన్లోని మినిస్ట్రీ హాల్లో టీచర్లకు ప్రమోషన్ లెటర్లను అందజేయనున్నట్లు పేర్కొంది. దేశ భవిష్యత్తును రూపొందించడంలో అధ్యాపకుల కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశసించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యా శాఖకు హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ అందిస్తున్న సహాయాన్ని విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ జుమా ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









