తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- May 28, 2026
కైరోః కైరోలోని సౌదీ రాయబార కార్యాలయం.. తీవ్ర అస్వస్థతతో ఉన్న ముగ్గురు సౌదీ పౌరులను వైద్య చికిత్స నిమిత్తం సౌదీకి తరలించింది. వారి వైద్య చికిత్సను పూర్తి చేయడానికి, అలెగ్జాండ్రియాలోని కాన్సులేట్ జనరల్ సమన్వయంతో ఈ తరలింపు ప్రక్రియను చేపట్టింది. వారికి అవసరమైన వైద్య చికిత్సను కొనసాగించేందుకు వీలుగా, ఇద్దరు రోగులను కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మరియు ఒకరిని అలెగ్జాండ్రియా విమానాశ్రయం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విమానంలో సౌదీ అరేబియాకు తరలించినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







