మారిటైమ్ సెక్యూరిటీ సెంటరును సందర్శించిన భారత సైనిక అధికారులు..!!
- October 08, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వెన్నం శ్రీనివాస్, అతనితో పాటు సైనిక ప్రతినిధి బృందం కువైట్ లోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ను సందర్శించారు. MSC హెడ్ కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ కేంద్రానికి చేరుకున్న భారత సైనిక బృందానికి ఘన స్వాగతం పలికారు. ఒమానీ సముద్ర పర్యావరణ భద్రతలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు, పనుల గురించి ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన భారత బృందం.. తాజా పరికరాలు, టెక్నాలజీలను స్వయంగా వీక్షించారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







