మారిటైమ్ సెక్యూరిటీ సెంటరును సందర్శించిన భారత సైనిక అధికారులు..!!
- October 08, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వెన్నం శ్రీనివాస్, అతనితో పాటు సైనిక ప్రతినిధి బృందం కువైట్ లోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ను సందర్శించారు. MSC హెడ్ కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ కేంద్రానికి చేరుకున్న భారత సైనిక బృందానికి ఘన స్వాగతం పలికారు. ఒమానీ సముద్ర పర్యావరణ భద్రతలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు, పనుల గురించి ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన భారత బృందం.. తాజా పరికరాలు, టెక్నాలజీలను స్వయంగా వీక్షించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









