మారిటైమ్ సెక్యూరిటీ సెంటరును సందర్శించిన భారత సైనిక అధికారులు..!!
- October 08, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వెన్నం శ్రీనివాస్, అతనితో పాటు సైనిక ప్రతినిధి బృందం కువైట్ లోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ను సందర్శించారు. MSC హెడ్ కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ కేంద్రానికి చేరుకున్న భారత సైనిక బృందానికి ఘన స్వాగతం పలికారు. ఒమానీ సముద్ర పర్యావరణ భద్రతలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు, పనుల గురించి ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన భారత బృందం.. తాజా పరికరాలు, టెక్నాలజీలను స్వయంగా వీక్షించారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







