గుజరాత్ ముఖ్యమంత్రితో కువైట్ రాయబారి అల్-షెమాలి భేటీ..!!
- October 10, 2024
కువైట్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ను కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇండియా-కువైట్ సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రాయబారి అల్-షెమాలి మాట్లాడుతూ.. తమ సమావేశంలో పరస్పర ఆసక్తి ఉన్న ఆహార భద్రత, సాంకేతిక రంగం, సమాచార అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలలో కువైట్-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. అక్టోబరు 3 నుండి 11 మధ్య గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో రాయబారి అల్-షెమాలి పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









