గుజరాత్ ముఖ్యమంత్రితో కువైట్ రాయబారి అల్-షెమాలి భేటీ..!!
- October 10, 2024
కువైట్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ను కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇండియా-కువైట్ సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రాయబారి అల్-షెమాలి మాట్లాడుతూ.. తమ సమావేశంలో పరస్పర ఆసక్తి ఉన్న ఆహార భద్రత, సాంకేతిక రంగం, సమాచార అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలలో కువైట్-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. అక్టోబరు 3 నుండి 11 మధ్య గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో రాయబారి అల్-షెమాలి పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్









