గుజరాత్ ముఖ్యమంత్రితో కువైట్ రాయబారి అల్-షెమాలి భేటీ..!!
- October 10, 2024
కువైట్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ను కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇండియా-కువైట్ సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రాయబారి అల్-షెమాలి మాట్లాడుతూ.. తమ సమావేశంలో పరస్పర ఆసక్తి ఉన్న ఆహార భద్రత, సాంకేతిక రంగం, సమాచార అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలలో కువైట్-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. అక్టోబరు 3 నుండి 11 మధ్య గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో రాయబారి అల్-షెమాలి పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









