రెస్టారెంట్ లో డ్రగ్స్ సేల్స్..యజమానికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 13, 2024
మనామా: మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సేల్ చేస్తున్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ యజమానికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. హై క్రిమినల్ కోర్ట్ యజమానితోసహా ముగ్గురు సహచరులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. దోషులుగా తేలిన ముగ్గురి అప్పీళ్లకు సంబంధించి హైకోర్టు అక్టోబర్ 28న తీర్పు వెలువరించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. పక్కా సమాచారంతో రెస్టారెంట్ పై అధికారులు దాడులు చేశారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురి వ్యక్తులను, భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









