రెస్టారెంట్ లో డ్రగ్స్ సేల్స్..యజమానికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 13, 2024
మనామా: మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సేల్ చేస్తున్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ యజమానికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. హై క్రిమినల్ కోర్ట్ యజమానితోసహా ముగ్గురు సహచరులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. దోషులుగా తేలిన ముగ్గురి అప్పీళ్లకు సంబంధించి హైకోర్టు అక్టోబర్ 28న తీర్పు వెలువరించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. పక్కా సమాచారంతో రెస్టారెంట్ పై అధికారులు దాడులు చేశారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురి వ్యక్తులను, భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









