రెస్టారెంట్ లో డ్రగ్స్ సేల్స్..యజమానికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 13, 2024
మనామా: మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సేల్ చేస్తున్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ యజమానికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. హై క్రిమినల్ కోర్ట్ యజమానితోసహా ముగ్గురు సహచరులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. దోషులుగా తేలిన ముగ్గురి అప్పీళ్లకు సంబంధించి హైకోర్టు అక్టోబర్ 28న తీర్పు వెలువరించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. పక్కా సమాచారంతో రెస్టారెంట్ పై అధికారులు దాడులు చేశారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురి వ్యక్తులను, భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







