రెస్టారెంట్ లో డ్రగ్స్ సేల్స్..యజమానికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 13, 2024
మనామా: మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సేల్ చేస్తున్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ యజమానికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. హై క్రిమినల్ కోర్ట్ యజమానితోసహా ముగ్గురు సహచరులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. దోషులుగా తేలిన ముగ్గురి అప్పీళ్లకు సంబంధించి హైకోర్టు అక్టోబర్ 28న తీర్పు వెలువరించనుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. పక్కా సమాచారంతో రెస్టారెంట్ పై అధికారులు దాడులు చేశారు. మాదకద్రవ్యాలను వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురి వ్యక్తులను, భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి