ఒమన్లో 'బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్' ఎక్సలెన్స్..!!
- October 14, 2024
మస్కట్: మస్కట్ మీడియా గ్రూప్, గల్ఫ్ లీడర్స్ సర్కిల్ నిర్వహించే 'బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024'కు ప్రపంచవ్యాప్తంగా 200 మంది అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 30వ తేదీన సెయింట్ రెగిస్ అల్ మౌజ్ మస్కట్ రిసార్ట్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్వెస్ట్కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్ మహ్మద్ బిన్ మహ్ఫూద్ అల్ అర్ధి ముఖ్య వక్తగా పాల్గొంటారు. సమ్మిట్కు ఒమన్ ఎనర్జీ అసోసియేషన్ (OPAL), ఒమన్ అమెరికన్ బిజినెస్ కౌన్సిల్, ఒమన్ బ్యాంక్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నాయని మస్కట్ మీడియా గ్రూప్ సీఈఓ అహ్మద్ ఎస్సా అల్ జెడ్జాలీ తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









