ఒమన్లో 'బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్' ఎక్సలెన్స్..!!
- October 14, 2024
మస్కట్: మస్కట్ మీడియా గ్రూప్, గల్ఫ్ లీడర్స్ సర్కిల్ నిర్వహించే 'బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024'కు ప్రపంచవ్యాప్తంగా 200 మంది అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 30వ తేదీన సెయింట్ రెగిస్ అల్ మౌజ్ మస్కట్ రిసార్ట్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్వెస్ట్కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మన్ మహ్మద్ బిన్ మహ్ఫూద్ అల్ అర్ధి ముఖ్య వక్తగా పాల్గొంటారు. సమ్మిట్కు ఒమన్ ఎనర్జీ అసోసియేషన్ (OPAL), ఒమన్ అమెరికన్ బిజినెస్ కౌన్సిల్, ఒమన్ బ్యాంక్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నాయని మస్కట్ మీడియా గ్రూప్ సీఈఓ అహ్మద్ ఎస్సా అల్ జెడ్జాలీ తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







