మద్యం తయారీ ఫ్యాక్టరీపై రైడ్స్.. ఆరుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- October 14, 2024
కువైట్: మద్యం తయారీ గోడౌన్ పై అధికారులు దాడులు చేశారు. స్థానికంగా తయారు చేసిన 168 మద్యం సీసాలు, పెద్దమొత్తంలో నగదు, ఇతర నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. కువైట్లో అన్ని రకాల నేరాలను ఎదుర్కొనేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆరుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపింది. అత్యవసర హాట్లైన్ (112) లేదా డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (1884141) ద్వారా ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి