మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు
- October 15, 2024
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగోకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆ విమానాన్ని కెనడాకు దారి మళ్లించారు. గ్రాండ్ కంట్రోల్ నుంచి బాంబు సమాచారం అందడంతో ఫైలెట్ సమీప దేశం కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అక్కడ విమాన గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడి అత్యవసరంగా అక్కడి విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.. అనంతరం ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాంబు తనిఖీలు చేపట్టారు. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









