మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు
- October 15, 2024
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగోకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆ విమానాన్ని కెనడాకు దారి మళ్లించారు. గ్రాండ్ కంట్రోల్ నుంచి బాంబు సమాచారం అందడంతో ఫైలెట్ సమీప దేశం కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అక్కడ విమాన గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడి అత్యవసరంగా అక్కడి విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.. అనంతరం ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాంబు తనిఖీలు చేపట్టారు. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









