బ్రిటీష్ హైకమిషనర్ తో కేటీఆర్ భేటీ

- June 22, 2016 , by Maagulf
బ్రిటీష్ హైకమిషనర్ తో  కేటీఆర్ భేటీ

బ్రిటీష్ హైకమిషనర్ ఇన్ ఇండియా డొమినిక్ యాష్ క్విన్త్ బృందంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రంగంలో పని చేసేందుకు బ్రిటీష్ హైకమిషనర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలో నిర్వహించబోయే ఇండో-బ్రిటీష్ వర్క్ షాప్‌కి రావాలని కేటీఆర్‌ను బ్రిటీష్ హైకమిషనర్ ఆహ్వానించింది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో సహకరిస్తామని హైకమిషనర్ తెలిపింది. టీఎస్‌ఐపాస్, ఐటీ, ఇండస్ట్రీ పాలసీలను అభినందించింది. బ్రిటన్‌లోని స్టార్టప్ ఈకో సిస్టంతో పని చేయడానికి ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com