ముందుగానే వేతనం పొందనున్న అబుధాబీ, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు!
- July 07, 2015
అబుధాబీ అధినేత, అధ్యక్షులు- హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఉపాధ్యక్షులు, యు. ఏ. ఈ. ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తమ విశేషాధికారాలను ఉపయోగించి, ఆగస్టు నెల అబుధాబీ మరియు దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్ ఉల్ ఫిత్ర్ కు ముందుగానే అంటే జులై 22 న వేతనాలివ్వవలసినదిగా ఆదేశించారు. హిజ్ హైనెస్ మొహమ్మద్ వారు- ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈద్ పర్వదినం సందర్భంగా వారి అవసరాల మేరకు వేతనాలు అందె లా వారి ఖాతాలో జమ చేయవలసిందిగా బ్యాంకులకు ఆదేశమిచ్చారని, తదనుగుణంగా ఆర్ధిక శాఖ కసరత్తును ప్రారంభించిందని దుబాయ్ ఆర్ధిక శాఖ డైరక్టర్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ అల్ సలేహ్ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









