వరుణ్ తేజ్ 'కంచె' వీడింది
- July 07, 2015
మెగా హీరో వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'కంచె'..వరుణ్ తేజ్ సరసన మోడల్ ప్రగ్య జైస్వాల్ నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత. నేటి తో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది..ఈ చిత్ర కథ విషయానికి వస్తే..పిరియాడికల్ డ్రామాగా , రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట, వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నాడు. మొదటి చిత్రం అంతగా అలరించాకపోయిన ఈ చిత్రం మాత్రం అబిమానులను బాగా అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నాడు వరుణ్ . అలాగే క్రిష్ కూడా కృష్ణం వందే జగద్గురుం ఫ్లాప్ తర్వాత ఎంతో కసి తో ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









