వరుణ్ తేజ్ 'కంచె' వీడింది
- July 07, 2015
మెగా హీరో వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'కంచె'..వరుణ్ తేజ్ సరసన మోడల్ ప్రగ్య జైస్వాల్ నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత. నేటి తో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది..ఈ చిత్ర కథ విషయానికి వస్తే..పిరియాడికల్ డ్రామాగా , రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట, వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నాడు. మొదటి చిత్రం అంతగా అలరించాకపోయిన ఈ చిత్రం మాత్రం అబిమానులను బాగా అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నాడు వరుణ్ . అలాగే క్రిష్ కూడా కృష్ణం వందే జగద్గురుం ఫ్లాప్ తర్వాత ఎంతో కసి తో ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







