వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- November 09, 2024
దుబాయ్: రోడ్ల పై దుబాయ్ పోలీసుల స్మార్ట్ కెమెరాలతో నిఘా పెట్టింది. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలనైనా గుర్తిస్తాయని అధికార యంత్రాంగం హెచ్చరించింది. కెమెరాల పనితీరుకు సంబంధించి రెండు ఉదంతాలను వెల్లడించింది. ఒక మహిళా వాహనదారుడు ఒకటి కాదు రెండు ఫోన్లను వినియోగిస్తూ కెమెరాలకు చిక్కాడు. మరొక డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ దొరికిపోయాడు. ట్రాఫిక్ వ్యవస్థల ఉల్లంఘనలను సరికొత్త సాంకేతికతలతో అమర్చని కెమెరాలు తేలికగా క్యాప్చర్ చేస్తాయని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, టైల్గేటింగ్ వంటి ట్రాఫిక్ నేరాలకు వాహనాలను 30 రోజుల వరకు స్వాధీనం చేసుకుంటామని అల్ మజ్రోయి వాహనదారులకు గుర్తు చేశారు. ఈ నేరాలకు Dh 4000, Dh1,000 మధ్య జరిమానాలతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







