OMR 9.99కే మస్కట్ –సలాలా మధ్య విమాన ప్రయాణం..!!
- November 14, 2024
మస్కట్: ఒమన్ తక్కువ-ధర విమానయాన సంస్థ సలామ్ఎయిర్.. మస్కట్ -సలాలా మధ్య ప్రయాణానికి తన అత్యంత తక్కువ ఛార్జీలను ప్రకటించింది. వన్-వే లైట్ ఫేర్ కోసం OMR 9.99 నుండి మొదలవుతుంది. ఈ ధర డిసెంబర్ 1, 2024 నుండి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త ప్రారంభ ఛార్జీలు పరిమిత-కాల ప్రమోషన్ కాదని, సలామ్ ఎయిర్ సరసమైన సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడానికి కొనసాగుతున్న నిబద్ధతలో శాశ్వత అడుగుగా పేర్కొన్నారు. అతి తక్కువ ఛార్జీలను అందించడం ద్వారా సలామ్ ఎయిర్ మస్కట్ - సలాలా మధ్య ప్రయాణాన్ని ప్రోత్సహించడం, అందరికీ అందుబాటులో ఉండేలా విమానాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని సలామ్ ఎయిర్ సీఈఓ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ అన్నారు. ప్రయాణికులు సలామ్ ఎయిర్ వెబ్సైట్, SalamAir.com లేదా మొబైల్ యాప్ ద్వారా డిసెంబర్ 1 నుండి మస్కట్ నుండి బుకింగ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







