1,535 మంది పౌరసత్వాన్ని తొలగించిన కువైట్..!!
- November 15, 2024
కువైట్: కువైట్ పౌరసత్వంపై సుప్రీం కమిటీ సమావేశానికి తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1,535 మంది కువైట్ పౌరసత్వాన్ని తొలగించాలని కమిషన్ నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని క్యాబినెట్కు సమర్పించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







