శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఏ1 చాట్బాట్
- November 15, 2024
శబరిమల: శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి' పేరుతో చాట్బాట్ అందుబాటులోకి తెచ్చింది.కేరళ సీఎం పినరయి విజయన్ 'స్వామి' చాట్బాట్ లోగోను ప్రారంభించారు.
స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తుల కోసం మొత్తం 6 భాషల్లో (ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో) అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్బాట్ ను భక్తుల కోసం రూపొందించారు.
శబరిమలలో పూజా సమయాలు మరియు రవాణా సదుపాయాలు ఇతర విషయాలు గురించి పూర్తి సమాచారం అందరూ 'స్వామి' చాట్ బాట్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







